.1.సృష్టి

ఈవిధముగా ప్రతి ఒక్కటి మొదలయ్యింది. దేవుడు ఆరు రోజుల్లో అది విశ్వం మరియు ప్రతిదీ రూపొందించినడు. దేవుడు భూమిని సృష్టించిన తరువాత అది చీకటిగా మరియు ఖాళీగా ఉంది, దానిలో ఏమీ లేదు. కానీ దేవుని ఆత్మ నీటి మీద ఉంన్నది

 

             అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను

           వెలుగు  మంచిదని దేవుడు చూచెను దేవుడు వెలుగును  చీకటినీ        వేరుపరచెను దేవుడు వెలుగును  "దినము" అని పిలిచాడు. ఆయన చీకటినీ "రాత్రి" అని పిలిచాడు. సృష్టి యొక్క మొదటి రోజున దేవుడు వెలుగును  సృష్టించాడు.

సృష్టి యొక్క రెండవ రోజు, దేవుడు మాట్లాడి  భూమి పైన ఆకాశం సృష్టించాడు. నీటిని క్రింద నుండి నీటిని వేరుచేస్తూ ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు

మూడవ దినమున, దేవుడు ఆకాశము క్రి౦దనున్న జలము లోకచోటనే కూరచబడి ఆరిన నేల కనబడును గాకనీ పలుకగా

ఆ ప్రకారమాయెను అతను ఆరిన నేలకు "భూమి," అని పిలిచాడు మరియు అతను నీటిని "సముద్రాలు" అని పిలిచాడు. దేవుడు సృష్టించినది మంచిదని చూశాడు

అప్పుడు దేవుడు, "భూమి అన్ని రకాల చెట్లు, మొక్కలను ఉత్పత్తి చేద్దాం" అని అన్నాడు. మరియు అది జరిగింది. దేవుడు సృష్టించినది మంచిదని చూశాడు.

సృష్టి నాలుగవ రోజున దేవుడు పలుకి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. భూమిని ప్రకాశిస్తూ, పగలు, రాత్రి, ఋతువులు మరియు సంవత్సరాలను గుర్తించడానికి దేవుడు వాటిని చేశాడు. దేవుడు సృష్టించినది మంచిదని చూశాడు

ఐదవ రోజున, దేవుడు పలుకగా, నీటిలో ఈదు ప్రాణులను మరియు పక్షులు అన్నింటినీ సృష్టించినాడు. అది మంచిదని దేవుడు చూశాడు, ఆయన వారిని ఆశీర్వదించాడు.

సృష్టి యొక్క ఆరవ రోజు, దేవుడు, పలుకగా "అన్ని రకాల జంతువులు కలిగేను !" దేవుని చెప్పినట్టూ ఇది జరిగింది. కొనీ వ్యవసాయ జంతువులు, కొనీ నేలపై ప్రాకు జంతువులు, కొ నీ అడవి జంతువులు . అది మంచిదని దేవుడు చూశాడు.

అప్పుడు దేవుడు, "మన ప్రతిరూపమున మనుష్యులను చేసెదను, భూమిమీదను అన్ని జంతువులమీదను అధికారం పొందుదురు" అని అన్నాడు

అందువల్ల దేవుడు  మటితిసుకోనీ మనుష్యునిగా చేశాడు. ఆ మనిషి పేరు   దేవుడు తోటనీ సృష్టిచి ఆదామును

 అక్కడే ఉ oచాడు.

తోట మధ్యలో, దేవుడు రెండు ప్రత్యేక వృక్షాలను  -జీవ వృక్షాన్ని, మరియు మంచి చెడు చెడుల తేలివినీచు వృక్షాన్ని నాటించాడు. మంచి చెడుల తేలివినీచు వృక్షాన్ని మినహాయించి, తోటలోని ఏదైనా వృక్షను  తినవచు దేవుడు ఆదాము చెప్పాడు. అతను ఈ చెట్టు  తిని ఉంటే, అతను చనిపోతాడు.

అప్పుడు దేవుడు, "మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు" అని అన్నాడు. కానీ జంతువుల్లో ఏ ఒక్కరూ ఆదాము యొక్క సహాయకురాలిగా ఉన్నారు.

కాబట్టి దేవుడు ఆదాము లోతైన నిద్రలో కలుగజేసి. అప్పుడు దేవుడు ఆదాము యొక్క పక్కటెముకలు ఒకటి తిసి మరియు ఒక మహిళ తయారు చెసి మరియు ఆమెను అతని దగరకు తీసుకవచెను

ఆదాము ఆమెను చూసినప్పుడు, "చివరిగా, ఇది నా లాంటిదే!" ఆమెను స్త్రీగా పిలిచారు, ఎందుకంటే ఆమె మనిషి నుండి తయారు చేయబడింది. " అందువల్ల ఒకడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యతో ఒకటి అవుతాడు

దేవుడు తన స్వరూపంలో మనిషి మరియు స్త్రీని సృష్టించాడు. ఆయన వారిని ఆశీర్వదించి, "చాలామంది పిల్లలు మరియు మనుమళ్ళను కలిగి మరియు భూమి నింపండి!" దేవుడు తాను చేసినదంతా ఎంతో మంచిది అని చూశాడు. అంతేకాక అతడు అంతా సంతోషించెను. ఇది సృష్టి యొక్క ఆరవ రోజున జరిగింది.

ఏడవ రోజు వచ్చినప్పుడు దేవుడు తన పనిని పూర్తి చేసాడు. కనుక దేవుడు తాను చేస్తున్న వాటన్నిటి నుండి విశ్రాంతి తీసుకున్నాడు. అతడు ఏడవ దినమును ఆశీర్వదించి పవిత్రపరచి, ఈ దినమున తన పనియందు నిలిచియుండెను. ఈ విధంగా దేవుడు విశ్వంలో మరియు దానిలోని ప్రతిదీ సృష్టించాడు.